ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నాశనం చేస్తోన్న ప్రభుత్వం: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2020-07-10T09:27:23+05:30

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఖర్చు చేసి రైతులకు ఇంకా ఏదో చేస్తున్నట్లు వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఖర్చు చేసి రైతులకు ఇంకా ఏదో చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు.  గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తన చర్యలతో ఈ ప్రభుత్వం రైతులను నాశనం చేస్తోందని, కరోనా సమయంలో పంటలు కొనే దిక్కులేక పండ్ల తోటలు, కూరగాయల తోటల రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-07-10T09:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising