ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్లదాడి: గోళ్ల అరుణ్

ABN, First Publish Date - 2020-12-28T14:53:00+05:30

గుంటూరు: ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్ల దాడి జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్ల దాడి జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే తమ సామాజిక వర్గంపై దాడి జరిగిందని పేర్కొన్నారు. మూడ్రోజులుగా జరుగుతున్న వివాదాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-28T14:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising