ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం

ABN, First Publish Date - 2020-09-17T04:13:24+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్‌ విగ్రహం చేయి విరగ్గొట్టారు. ఏలేశ్వరం శివాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-17T04:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising