ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించండి: జగన్ ఆదేశం

ABN, First Publish Date - 2020-04-10T18:57:05+05:30

అమరావతి: ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అకాలవర్షాలపై సమీక్ష నిర్వహించారు. పంట నష్ట వివరాలు నమోదు చేసి తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనల్లో బాధిత కుటుంబాలకు 24 గంటల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2020-04-10T18:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising