ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియోట్యాగింగ్‌తో పెన్షన్లు

ABN, First Publish Date - 2020-03-31T09:02:42+05:30

కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పెన్షన్ల పంపిణీ లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్‌లో పంపిణీ చేసే పెన్షన్లను బయోమెట్రిక్‌ విధానంలో కాకుండా జియోట్యాగింగ్‌ ద్వారా ఇచ్చేందుకు సెర్ప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పెన్షన్ల పంపిణీ లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్‌లో పంపిణీ చేసే పెన్షన్లను బయోమెట్రిక్‌ విధానంలో కాకుండా జియోట్యాగింగ్‌ ద్వారా ఇచ్చేందుకు సెర్ప్‌ చర్యలు తీసుకుంది. వలంటీర్‌ తనకు కేటాయించిన 50 కుటుంబాల వద్దకు వెళ్లి పెన్షన్‌దారులకు నగదు నేరుగా అందిస్తారని, పెన్షన్‌ తీసుకుంటున్న సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. వృద్ధు లు, వికలాంగులు, వితంతువులెవరైనా, ఎక్కడి నుంచైనా పెన్షన్‌ పొందేందుకు పోర్టబులిటీ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.

Updated Date - 2020-03-31T09:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising