ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు నలుగురు ఐఏఎ్‌సలు

ABN, First Publish Date - 2020-03-24T09:49:59+05:30

కరోనా నివారణ, నియంత్రణ చర్యలకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ, నియంత్రణ చర్యలకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజా శంకర్‌, ఆర్థికశాఖ కార్యదర్శి కార్తికేయ మి శ్రా, విప త్తు నిర్వహణ కమిషనర్‌ కె.కన్నబాబులను ఆరోగ్యశాఖకు అటాచ్‌ చేశారు.   

Updated Date - 2020-03-24T09:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising