ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నారు: సునీత

ABN, First Publish Date - 2020-06-03T20:15:07+05:30

రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. గతంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. గతంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శిలాఫలకాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆరోపించారు. మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో పేరూరు డ్యామ్‌కు రూ.804 కోట్లు కేటాయించామని సునీత తెలిపారు.

Updated Date - 2020-06-03T20:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising