ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: గండికోట సీతయ్య ఔదార్యం

ABN, First Publish Date - 2020-03-27T18:21:46+05:30

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పలు చోట్ల పేదలను కొంతమంది దాతలు ఆదుకుంటున్నారు. విజయవాడ సమీపంలోని అంబాపురంలో గండికోట సీతయ్య గ్రామంలోని 15వందల మందికి నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గత ఐదారుఏళ్లుగా ఈ గ్రామంలో పేదలకు తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో తన గ్రామంలో ఉన్నవారంతా పేద ప్రజలని, ఇప్పుడు వారు పనులు లేక ఇబ్బందుపడుతున్నారని అన్నారు. అందుకే తాను 20 కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు అందజేస్తున్నట్లు గండికోట సీతయ్య చెప్పారు.

Updated Date - 2020-03-27T18:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising