ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెదిరింపులకు మేం భయపడం: గల్లా జయదేవ్‌

ABN, First Publish Date - 2020-02-22T22:48:24+05:30

వైసీపీ ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని, మూడు రాజధానులు అంటే పాలన చేయడం కష్టమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని, మూడు రాజధానులు అంటే పాలన చేయడం కష్టమన్నారు. మందడం రైతులకు జయదేవ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా నాలుగేళ్లపాటు ఉద్యమం కొనసాగించాల్సి రావొచ్చని, తనకు రాజధానిలో ఒక సెంట్‌ స్థలం కూడా లేదని గల్లా జయదేవ్‌ తెలిపారు.

Updated Date - 2020-02-22T22:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising