ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్‌

ABN, First Publish Date - 2020-09-19T22:28:06+05:30

ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని కోరారు. అమరావతిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని కోరారు. అమరావతిలో రూ. 41 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు రాజధానిని మార్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్టికల్‌ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో లేని అంశాలపై పార్లమెంట్‌లో కేంద్రం చట్టం చేయవచ్చన్నారు. అమరావతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని గల్లా జయదేవ్‌ కోరారు.

Updated Date - 2020-09-19T22:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising