ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది: గద్దె రామ్మోహన్‌

ABN, First Publish Date - 2020-09-03T17:52:27+05:30

అమరావతి: రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌ను.. నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌ను.. నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో.. ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. కేంద్రం చేసే విద్యుత్‌ సంస్కరణలు ప్రజలకు తెలియజేయాలని రామ్మోహన్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-03T17:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising