ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల నిర్లక్ష్యంతోనే స్నేహలత హత్య

ABN, First Publish Date - 2020-12-27T07:23:24+05:30

దళిత యువతి స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐను సస్పెండ్‌ చేసి, అట్రాసిటీ కేసు పెట్టాలి: మంద కృష్ణ 


అనంతపురం, డిసెంబరు 26ఆంధ్రజ్యోతి): దళిత యువతి స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అనంతపురం నగర వన్‌టౌన్‌ సీఐ ప్రతా్‌పరెడ్డిని సస్పెండ్‌ చేయటంతోపాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన స్థానిక దళిత సంఘాల నాయకులతో కలిసి స్నేహలత కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కోరారు. 

Updated Date - 2020-12-27T07:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising