ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే కుటుంబంలో నలుగురు బలి

ABN, First Publish Date - 2020-08-15T10:47:59+05:30

కరోనా ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వక్తికి గత నెల 14న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, ఆగస్టు14: కరోనా ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వక్తికి గత నెల 14న కొవిడ్‌ సోకటంతో చికిత్స కోసం కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందాడు. ఆ తర్వాత పరీక్షల్లో ఆయన తల్లి, మామ, బావమరిదికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నంద్యాల కొవిడ్‌ వైద్యశాలలో చేరారు. అక్కడ మూడురోజుల క్రితం ఆయన తల్లి, రెండు రోజుల క్రితం మామ, గత రాత్రి బావమరిది మృతిచెందారు. 

Updated Date - 2020-08-15T10:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising