ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

ABN, First Publish Date - 2020-04-29T04:01:20+05:30

కె.గంగవరం మండలం మసకపల్లిలో దారుణం జరిగింది. మెడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తులతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కె.గంగవరం మండలం మసకపల్లిలో దారుణం జరిగింది. మెడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇజ్రాయిల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం వైవీ సుబ్బారెడ్డి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయిల్‌ చెప్పుతో దాడి చేసినట్లు సమాచారం.  ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌పై దాడి జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-04-29T04:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising