ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2020-07-04T02:44:39+05:30

పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు మండలం దుర్గంవారిపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అటు వైపు నుంచి వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-07-04T02:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising