ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: బొండా

ABN, First Publish Date - 2020-08-08T08:52:36+05:30

3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: బొండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, ఆగస్టు 7: ‘‘స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకితెచ్చింది. విశాఖ వాసులు వైసీపీ నేతలను చూసి భయపడుతున్నారు. ఎందుకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు?’’ అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులు ఏర్పాటు చెయ్యమని సీఎం జగన్‌ను ఎవరు అడిగారని ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-08T08:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising