ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: పితాని

ABN, First Publish Date - 2020-06-18T18:16:18+05:30

ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: పితాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరలేదనే తనపై బురద చల్లుతున్నారని... తాను  విదేశాలకు, రహస్య స్థావరాలకు పారిపోయాననీ  ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి వద్దే  ఉంటానని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం అరెస్ట్ చెయ్యాలని  చూసినా  భయపడేది లేదని ఆయన తెలిపారు. ఏపీలో  తమిళనాడు తరహాలో అధికారంలోకి  వచ్చిన పార్టీ కక్ష తీర్చుకునే విధానం సాగుతోందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి  వ్యవహారంలో పోలీసులు  భయాందోళన రేకెత్తించారన్నారు. 9న శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరితే 10న  ఆయనకు మైనింగ్ లైసెన్స్ ఇచ్చేశారన్నారు. శిద్ధా రాఘవరావు వ్యవహారం చూస్తేనే జగన్ ప్రభుత్వంలో నీతి  అర్థమౌతోందని పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-18T18:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising