ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్ష సాధింపులో భాగంగానే నా కుమారుడిపై కేసు: పితాని

ABN, First Publish Date - 2020-07-10T20:17:36+05:30

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈఎస్ఐ స్కామ్‌లో తన కుమారుడు వెంకట సురేష్‌పై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈఎస్ఐ స్కామ్‌లో తన కుమారుడు వెంకట సురేష్‌పై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. ‘‘నన్ను ఏమీ చేయలేక ముద్దాయిలను బెదిరించి తన కుమారుని కేసులో ఇరికించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. అలా ఆశ్రయించడంలో తప్పులేదు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే. రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణం.’’ అని పితాని అన్నారు.

Updated Date - 2020-07-10T20:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising