ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: మాణిక్యాలరావు

ABN, First Publish Date - 2020-06-03T18:47:42+05:30

వైసీపీ రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: మాణిక్యాలరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని  మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ  రంగులు తొలగించడానికి అయ్యే ఖర్చుతో పాటు మళ్ళీ వేయడానికి అయ్యే ఖర్చును వైసీపీ పార్టీ నిధుల నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులకు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదనేది చాలా చిన్న మాటన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారికి కులాలు, మతాలను ఆపాదిస్తూ... వారిని అవహేళన చేసేలా వ్యవహరిస్తున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు. 

Updated Date - 2020-06-03T18:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising