ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి

ABN, First Publish Date - 2020-08-12T09:13:12+05:30

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్‌ఏ ఖలీల్‌బా షా(73) మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి

కడప(సిటీ), ఆగస్టు 11: కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్‌ఏ ఖలీల్‌బా షా(73) మృతి చెందారు. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఖలీల్‌ 1994లో కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.  

Updated Date - 2020-08-12T09:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising