ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానికి జగన్‌ లేఖ రాయడం కంటితుడుపు చర్యే: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-11-01T00:59:39+05:30

పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాయడం కంటితుడుపు చర్యేనని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ‘కేసుల కోసం ఢిల్లీ వెళ్లే జగన్‌కు పోలవరం బాధితుల కోసం ప్రధానిని కలిసే తీరిక లేదా? పోలవరం నిర్వాసితులపై జగన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాయడం కంటితుడుపు చర్యేనని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ‘కేసుల కోసం ఢిల్లీ వెళ్లే జగన్‌కు పోలవరం బాధితుల కోసం ప్రధానిని కలిసే తీరిక లేదా? పోలవరం నిర్వాసితులపై జగన్‌ ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసులకు వెచ్చిస్తున్న సమయంలో కొంతైనా జగన్‌.. భూ నిర్వాసితుల కోసం కేటాయించాలి. పబ్జీ, క్రికెట్‌ బెట్టింగులు తప్ప జగన్‌కు నిర్వాసితుల సమస్యలు పట్టవా?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2020-11-01T00:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising