ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యంగం రక్షించదనే రాష్ట్రపతికి వరప్రసాద్ లేఖ రాశాడు: గొల్లపల్లి

ABN, First Publish Date - 2020-08-11T18:27:42+05:30

రాజ్యంగం రక్షించదనే రాష్ట్రపతికి వరప్రసాద్ లేఖ రాశాడు: గొల్లపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజ్యాంగం తనను రక్షించదని తెలిసే, వరప్రసాద్ తన ఆవేదన తెలియచేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశాడని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఎవరికి చెప్పుకున్నా ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదనే, ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడన్నారు. వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ చెప్పారని... అయితే 25 రోజులైనా అసలు నిందితులపై ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు. వరప్రసాద్ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. దళితజాతి మొత్తం తమకు జరుగుతున్న అవమానాలపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట రేపు తమ ఆవేదన వ్యక్తం చేయాలని గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు.


Updated Date - 2020-08-11T18:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising