ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి సంతకం ఫోర్జరీ...రెడ్డప్పపై కేసు

ABN, First Publish Date - 2020-02-14T15:03:05+05:30

మంత్రి సంతకం ఫోర్జరీ...రెడ్డప్పపై కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మంత్రి తేనేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డెప్పపై చిన్నమండెం మండల పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద ఉన్న 1.26 ప్రభత్వ భూమిని రెడ్డెప్పకు కేటాయించాలని మంత్రి వనిత లెటర్ హెడ్‌పై కలెక్టర్ హరికిరణ్‌కు ఫోర్జరీ సంతకంతో సిఫారసు లెటర్‌ను రెడ్డప్ప పంపించారు. విషయం తెలిసిన మంత్రి వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా రాయచోటి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఫోర్జరీ, మోసంపై పలు సెక్షన్‌లతో కేసు నమోదు చేసి రెడ్డెప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-02-14T15:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising