ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోర్జరీ సంతకాలతో పోటీ నుంచి తప్పించారు

ABN, First Publish Date - 2020-03-16T09:41:14+05:30

సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తమను తప్పించారని టీడీపీ మండల నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి మండలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చంద్రబాబుకు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఫిర్యాదు

ముప్పాళ్ళ, మార్చి 15: సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తమను తప్పించారని టీడీపీ మండల నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి మండలంలో 12 ఎంపీటీసీలకు గానూ 5 ఎంపీటీసీను వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయించుకుందని తెలిపారు. గోళ్లపాడు, లంకెలకూరపాడు, రుద్రవరం గ్రామాల ఎంపీటీసీల సంతకాలను వైసీపీ వర్గీయులు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. మాదలలో ఉన్న రెండు ఎంపీటీసీల బీ-ఫారాలను చించివేసి బలవంతంగా, దౌర్జన్యంగా విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించారని వారు చంద్రబాబుకు చెప్పారు.

Updated Date - 2020-03-16T09:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising