ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇన్‌చార్జి మంత్రి రంగనాథ్‌రాజు

ABN, First Publish Date - 2020-08-15T16:04:49+05:30

గుంటూరు: పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా ఇ‌న్‌చార్జ్ మంత్రి రంగనాథ్ రాజు జాతీయ జండాను ఆవిష్కరించారు. మంత్రి పోలీసుల వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఐజీ ప్రభాకర్, అర్బన్, రూరల్ ఎస్పీలు, జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-15T16:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising