ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలి: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2020-08-21T00:28:58+05:30

రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సాగు, తాగునీరు లేని దుర్భిక్ష ప్రాంతమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సాగు, తాగునీరు లేని దుర్భిక్ష ప్రాంతమని, నికర జలాలైనా, వరద జలాలైనా సీమలో మొదటి పంటకు ఇవ్వాలన్నారు. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ అవకాశం కల్పించాలని చెప్పారు. గతేడాది పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల 10 రోజులు ఆలస్యం కావడంతో జలాలు సముద్రం పాలయ్యాయని పేర్కొన్నారు. జలాలు వృథాగా సముద్రంలో కలిస్తే ఏమొస్తుంది? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2020-08-21T00:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising