ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుత్తి మండలం కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

ABN, First Publish Date - 2020-07-05T22:25:51+05:30

కరువు జిల్లాలో కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో మహమ్మారిబారిన పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కరువు జిల్లాలో కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో మహమ్మారిబారిన పడుతున్నారు. గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామంలో ఓ యువకుడికి తొలి కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు  వైద్యులు తెలిపారు. గుత్తి మండలం కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. దీంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో కరోనా లేదని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు కేసు నమోదుకావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. అదేవిధంగా గుత్తి పట్టణంలో సిండికేట్ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నమోదయింది. ఉద్యోగిని అనంతపురం పట్టణానికి తరలించారు. 

Updated Date - 2020-07-05T22:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising