గుంటూరు: ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2020-07-02T15:31:11+05:30
గుంటూరు: ఆటో నగర్ వద్ద ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు: ఆటో నగర్ వద్ద ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. టుబాకో గోడౌన్ పూర్తిగా దగ్దమైంది. ఉదయం ఆరు గంటలకే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
Updated Date - 2020-07-02T15:31:11+05:30 IST