ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీలకు ఎరువుల బాధ్యత

ABN, First Publish Date - 2020-06-05T09:46:47+05:30

జిల్లాల్లో ఎరువుల నిర్వహణ బాధ్యతలను జూయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎరువుల కేటాయింపులు కలెక్టర్లు నిర్వహించే వారు. కొత్తగా రైతుభరోసా, రెవెన్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో ఎరువుల నిర్వహణ బాధ్యతలను జూయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు  ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎరువుల కేటాయింపులు కలెక్టర్లు నిర్వహించే వారు. కొత్తగా రైతుభరోసా, రెవెన్యూ పేరుతో ప్రతి జిల్లాకు మరో జేసీ(ఆర్‌బీఅండ్‌ఆర్‌)ని ప్రభుత్వం నియమించింది. కొత్త వ్యవస్థలో భాగంగా ఎరువుల సేకరణ, నిల్వలు, డీలర్లకు కేటాయింపులు, ఏజెన్సీలకు పంపిణీ తదితర వ్యవహారాల బాధ్యతలను జేసీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - 2020-06-05T09:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising