ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: తండ్రి మృతదేహానికి కన్నకొడుకుతో కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-07-28T03:33:57+05:30

రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణం జరిగింది. రేవులగడ్డ ప్రసాద్ (52) అనే వ్యక్తి గుండెపోటుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణం జరిగింది. రేవులగడ్డ ప్రసాద్ (52) అనే వ్యక్తి  గుండెపోటుతో మృతి చెందారు. అయితే మృతదేహం నుంచి శ్వాబ్ నమూనాలను కొడుకు రవికుమార్‌తో ఆరోగ్య శాఖ సిబ్బంది తీయించారు. దీంతో వైద్య సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కొడుకుతో కరోనా టెస్ట్ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-07-28T03:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising