ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళగిరిలో ఉద్రిక్తత.. ఎమ్మార్వోను అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2020-02-19T22:33:59+05:30

మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మార్వో శ్రీనివాసరావును కృష్ణాయపాలెం రైతులు అడ్డుకున్నారు. పేదలకు భూములు ఇచ్చే ప్రతిపాదనతోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మార్వో శ్రీనివాసరావును కృష్ణాయపాలెం రైతులు అడ్డుకున్నారు. పేదలకు భూములు ఇచ్చే ప్రతిపాదనతోనే.. ప్రభుత్వ భూములను పరిశీలన చేస్తున్నామని ఎమ్మార్వో  శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేట్‌, రైతుల భూముల వివరాలు సేకరించడం లేదని ఎమ్మార్వో వెల్లడించారు.


సీఆర్డీఏ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వ భూములు కూడా మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు, లేదా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కేటాయిస్తే నిబంధనలకు విరుద్ధమని రైతులు వాదించారు.

Updated Date - 2020-02-19T22:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising