ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే..: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-04-01T20:10:38+05:30

విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు...రైతు రాజ్యం తెస్తా అన్నట్టుంది జగన్‌ పాలన అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. ఏడాదిలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు ఏడాదికి రూ. లక్ష ఇస్తామని గాలి హామీలిచ్చారని విమర్శించారు. కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే... పొగడ్తలకు తప్ప... రైతులను పట్టించుకునే తీరికలేదు పబ్జీరెడ్డికి అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

Updated Date - 2020-04-01T20:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising