ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్డీఏ అధికారులను అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2020-04-07T17:41:16+05:30

గుంటూరు: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆర్5 జోన్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణకు సీఆర్డీఏ అధికారులు వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆర్5 జోన్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణకు సీఆర్డీఏ అధికారులు వెళ్లారు. వారిని రైతులు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సీఆర్డీఏ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - 2020-04-07T17:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising