ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

66వ రోజుకు చేరిన రైతుల నిరసనలు

ABN, First Publish Date - 2020-02-21T18:19:57+05:30

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు శుక్రవారం నాటికి 66వ రోజుకు చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు శుక్రవారం నాటికి 66వ రోజుకు చేరాయి. మహాశివరాత్రి పండగ రోజు కూడా రైతులు ఆందోళనలు  కొనసాగిస్తున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నేలపాడు, రాయపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, మందడం, తుళ్లూరులో రైతులు, మహిళలు ధర్నాలు చేపట్టారు. రాజధానిలోని ఇతర గ్రామాల్లో కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-02-21T18:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising