ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

278వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

ABN, First Publish Date - 2020-09-20T15:02:31+05:30

రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 278వ రోజుకి చేరుకుంది. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, పెడపరిమి, దొండపాడు, నేలపాడు, ఆనంతవరం శిబిరాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-20T15:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising