ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాపై దుష్ర్పచారం చేయడం సబబేనా?: అమరావతి రైతులు

ABN, First Publish Date - 2020-08-05T20:29:44+05:30

రాజధాని అమరావతి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు కిరువైపులా నిలబడి హైకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేసిన తమను కుక్కలతో పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఫొటోలను వరుసగా నిలబడిన కుక్కలతో పోల్చి మిక్స్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న తమపై ఇటువంటి దుష్ఫ్రచారం చేయటం సమంజసమేనా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ తరహా తప్పుగా ప్రచారం చేయటం ఏంటని నిలదీస్తూ.. మహిళా రైతులు నిరసన తెలిపారు.

Updated Date - 2020-08-05T20:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising