ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మంది అమరావతి రైతులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-10-25T16:19:06+05:30

రాజధాని పరిధి గ్రామమైన కృష్ణాయపాలెం కు చెందిన 11 మంది రైతులపై మంగలగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని పరిధి గ్రామమైన కృష్ణాయపాలెం కు చెందిన 11 మంది రైతులపై మంగలగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష చేపట్టేందుకు ఆటోలలో వస్తున్న వ్యక్తులను సదరు రైతులు కృష్ణాయపాలెం వద్ద ఆపేశారు. ఎక్కడి నుండి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అని వారిని రైతులు నిలదీశారు. బయటి ఊరి వాళ్లకు రాజధాని గ్రామాల్లో పని ఏంటని ప్రశ్నించారు. దీంతో వారు రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మంది రైతులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-10-25T16:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising