ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌లో పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-03-02T19:14:17+05:30

కర్నూలు: స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్‌కు హాజరైన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్‌కు హాజరైన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. సుధాకర్ అనే వ్యక్తి లింగాలలో ఉన్న తన భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరు మీద నమోదు చేశారని మనస్తాపానికి గురయ్యాడు. నేడు స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు వెళ్లాడు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. 

Updated Date - 2020-03-02T19:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising