ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన భూమిని కబ్జా చేశారంటూ పురుగుల మందుతో..

ABN, First Publish Date - 2020-08-04T01:21:13+05:30

తన భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు పురుగుల మందతు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నందిగామ మండలంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: తన భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు పురుగుల మందతు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నందిగామ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నందిగామ మండలం చందాపురం గ్రామంలో సర్వే నంబర్ 57లో గల 1.84 సెంట్ల భూమిని కబ్జా చేశారని ఓ రైతు ఆరోపించాడు. తమ భూముల్ని వేరే వాళ్లకు రిజిస్ట్రిర్ చేశారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు.

Updated Date - 2020-08-04T01:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising