ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన

ABN, First Publish Date - 2020-06-22T20:01:24+05:30

చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద వరి ధాన్యాన్ని కింద పోసి రోడ్డుపై బైఠాయించి రైతు సంఘం నాయకుడు వెంకటాచలం నాయుడు నిరసన తెలిపారు. జిల్లా అధికారులు ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, సాధారణ రకం వరిధాన్యాన్నీ కొనుగోలు చేయడకుండా కేంద్రాలను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. చిత్తూరు పాల డైరీని సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వెంకటాచలం నాయుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-06-22T20:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising