ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది ఆసక్తికర ట్వీట్

ABN, First Publish Date - 2020-06-22T14:45:14+05:30

అమరావతి: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రంగుల మార్పు విషయంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుంటుందో.. మరల రంగులు మారుస్తుందోదనని ట్వీట్‌లో పేర్కొన్నారు. తెల్లరంగును మార్చి మళ్లీ తెల్లరంగు వేస్తుందా? సమయం లేదు మిత్రమా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి న్యాయవాది జంధ్యాల  రవిశంకర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-06-22T14:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising