ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2020-07-01T08:37:35+05:30

నకిలి కరెన్సీ ముఠా గుట్టును విజయనగరం పోలీసులు రట్టుచేశారు. వారి నుంచి రూ.31 లక్షల నకిలీ కరెన్సీతో పాటు రూ.65,350 నగదు, కలర్‌ జిరాక్స్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం క్రైం, జూన్‌ 30: నకిలి కరెన్సీ ముఠా గుట్టును విజయనగరం పోలీసులు రట్టుచేశారు. వారి నుంచి రూ.31 లక్షల నకిలీ కరెన్సీతో పాటు రూ.65,350 నగదు, కలర్‌ జిరాక్స్‌ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాలు... డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెంది న కంది రాము ఇంజనీరింగ్‌ చదివాడు. యూట్యూబ్‌ ద్వారా కరెన్సీకి సంబంధించిన జిరాక్స్‌, నోట్ల కటింగ్‌ మిషన్‌ల గురించి తెలుసుకుని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. పాత పరిచయాలున్న మజ్జి రమణ, తొట్టకూటి గౌరీనాయుడు, లెంక శేఖర్‌, కర్నాన సురేష్‌, మొగిలి విజయ్‌కిరణ్‌ తోడయ్యారు. కలర్‌ జిరాక్స్‌ మిషన్ల సాయంతో రూ.31 లక్షల నకిలీ నోట్లను తయారు చేశారు. భోగాపురం మండలం సవరవల్లిలో సోమవారం జరిగే సంతలో కరెన్సీ మార్పునకు ప్రయత్నించారు. రూ.10వేల నకిలీ కరెన్సీ ఇచ్చి గొర్రెను కొనుగోలు చేశారు. ఆ నోట్లు నకిలీవని గ్రహించిన విక్రయదారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భోగాపురం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-01T08:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising