ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు: కళా

ABN, First Publish Date - 2020-03-13T10:56:16+05:30

రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడుస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు రాజాంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నాయకులు పరిహాసం చేస్తున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌, మార్చి 12: రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడుస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు రాజాంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నాయకులు పరిహాసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకులు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడిని ఖండించారు.  వైసీపీలో దళిత ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధం ప్రకారం వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఓటేసి గెలిపించాలని కోరారు.

Updated Date - 2020-03-13T10:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising