ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి

ABN, First Publish Date - 2020-07-06T00:55:39+05:30

గుంటూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కారుమంచి గ్రామంలో 3 వేల 842 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ, టాటా ఎసీ, ఆటో, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం, ముద్దాయిలు అందరూ శావల్యపురం మండలం కారుమంచి,.. వైకళ్లు గ్రామాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T00:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising