ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎక్కువ స్థానాలు గెలిచామని.. ఏం చేసినా చెల్లుతుందనుకోకూడదు’

ABN, First Publish Date - 2020-05-29T20:29:43+05:30

రాజమండ్రి: హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పు దెబ్బవంటిదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పు దెబ్బవంటిదన్నారు. ఏపీలో రాజ్యాంగాన్ని హైకోర్టు పరిరక్షింస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హైకోర్టు తప్పుబడుతుందని హర్షకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరిపైన ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎక్కువ స్థానాలు గెలిచామని, ఏం చేసినా చెల్లుతుందన్న మైండ్ సెట్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని హర్షకుమార్ పేర్కొన్నారు.


Updated Date - 2020-05-29T20:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising