ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీమంత్రి మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2020-08-02T02:42:34+05:30

మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహం తాడేపల్లిగూడేనికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహం తాడేపల్లిగూడేనికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని కొండలమ్మ గుడి రోడ్డులో మామిడాల చెరువు వద్ద శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా మాణిక్యాలరావు కరోనా మరణించిన విషయం తెలిసిందే. 



Updated Date - 2020-08-02T02:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising