ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార లాంఛనాలతో ముగిసిన మాజీ మంత్రి అంత్యక్రియలు

ABN, First Publish Date - 2020-08-10T22:19:40+05:30

మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు ముగిశాయి. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాంబశివరాజు అంత్యక్రియలను నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు ముగిశాయి. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాంబశివరాజు అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి హాజరయ్యారు.

Updated Date - 2020-08-10T22:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising