ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2020-03-29T01:56:50+05:30

టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు అని ఆయన చెప్పారు. కరోనాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి: టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు అని ఆయన చెప్పారు. కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరిందన్నారు. ఇతర దేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. కరోనా వైరస్ టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే బాగుండేదని చెప్పారు. ఉపాధి కోల్పోయిన చేతివృత్తులవారిని ప్రభుత్వమే ఆదుకోవాలని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-03-29T01:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising