ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు

ABN, First Publish Date - 2020-09-19T03:02:03+05:30

శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు తీసుకున్నారు. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ విగ్రహ వివాదంపై ఈవో చర్యలు తీసుకున్నారు. ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రధాన అర్చకుడు గురుకుల్‌, ఏఈవో ధన్‌పాల్‌, ఇద్దరు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్ వేటు పడినవారిలో ఉన్నారు. ఈ వివాదంలో మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 11న ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్టించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-19T03:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising