ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2020-06-03T21:27:11+05:30

దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ భూములు విషయంలో న్యాయ సమస్యల పరిష్కారానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ భూములు విషయంలో న్యాయ సమస్యల పరిష్కారానికి.. కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు పాటించాలన్నారు. ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్‌ లావాదేవీలపై శ్రద్ధ చూపించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.

Updated Date - 2020-06-03T21:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising